రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
13 ఏళ్ల బాలికపై 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. గర్భిణి అని తెలియడంతో ఆత్మహత్య..
Published on Sat, 12/18/2021 - 17:20
సాక్షి, బెంగళూరు: కామాంధుని చేతిలో అత్యాచారానికి గురైన బాలిక.. తాను గర్భవతి అని తెలియగానే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మండ్య జిల్లాలో చోటుచేసుకుంది. కే ఆర్ పేట బూకనకెరె గ్రామానికి చెందిన కాశినింగెగౌడ కుమారుడు పరమేశ్ (52) పదమూడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 10 రోజుల కడుపు నొప్పి రావడంతో వైద్యులకు చూపించారు. దీంతో బాలికరెండు నెలల గర్భిణి అని తేలింది. విషయం బయటకు పొక్కకుండా పరమేష్ ప్రయత్నాలు చేశాడు. మరోవైపు సదరు బాలిక ఈ నెల 16న ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గ్రామీణ పోలీసులు నిందితుడు పరమేష్ను అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసునమోదు చేశారు.
#
Tags