More

Kamareddy Road Accident: కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన లారీ

18 Jul, 2022 17:33 IST

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మద్నూర్‌ మండల సమీపంలోని మేనూర్‌ హైవేపై ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లారీ బలంగా ఢీకొట్టడంతో ఆటో నుజ్జునజ్జు అయింది. లారీ కింద ఇరుక్కుపోయిన ఆటోను బయటకు తీసేందుకు అధికారులు, స్థానికులు యత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ప్రైవేట్‌ లాకర్లలో భారీగా బ్లాక్‌ మనీ.. కొనసాగుతున్న సోదాలు

చెత్త కుప్పలో బ్యాగ్‌...తీసి చూస్తే డాలర్ల కట్టలు

టోల్‌ప్లాజా వద్ద కారు బీభత్సం.. పలువురు మృతి

Nov 10th : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

అడవి పందుల కోసమని ఏర్పాటు చేస్తే.. చివరికి ఇలా..!