రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తాగిన మత్తులో భార్య తలపై బండరాయితో మోది.. అడ్డొచ్చిన తల్లిపై..
Published on Mon, 03/21/2022 - 08:37
సాక్షి,శంషాబాద్ రూరల్(హైదరాబాద్): కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసిన ఘటన ఆదివారం రాత్రి మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ముచ్చింతల్కు చెందిన వడ్డె కృష్ణ, నాగరాణి (28) దంపతులకు తరచూ గొడవలు జరుగుతుండేవి.
రాత్రి తాగిన మత్తులో కృష్ణ తన భార్య తలపై బండరాయితో మోది హత్య చేశాడు. తల్లిపై కూడా దాడి చేయడంతో ఆమెకు తీవ్రగాయాలు కాగా..సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఎదురింటి యువకుడితో వివాహేతర సంబంధం.. )
#
Tags