అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దారుణం.. భార్య శీలాన్ని శంకించి..
Published on Mon, 07/12/2021 - 06:59
హుబ్లీ(కర్ణాటక): భార్య శీలాన్ని శంకించి భర్త ఆమెను హత్య చేసిన ఘటన కుసుగల్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ కిల్లావీధి నివాసి మెహరున్నీషా హతురాలు కాగా ఆమె భర్త సైఫలీని పోలీసులు అరెస్టు చేశారు. గదగ్కు చెందిన వీరు ఉపాధి కోసం కుసుగల్ గ్రామానికి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆదివారం సైఫలీ భార్యను హత్య చేశాడని హుబ్లీ గ్రామీణ పోలీసులు తెలిపారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేపట్టామన్నారు.
#
Tags