రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వదంతులు సృష్టించిన వ్యక్తిపై గూండా యాక్ట్
Published on Tue, 01/04/2022 - 07:41
సాక్షి, తిరువళ్లూరు(తమిళనాడు): సోషల్ మీడియాలో వదంతులు సృష్టించిన నామ్తమిళర్ పార్టీ నేత, ప్రముఖ యూటూబ్ చానల్ నిర్వాహకుడు సాటైమురుగన్పై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఈ మేరకు అతడిపై గుండా చట్టాన్ని ప్రయోగిస్తూ కలెక్టర్ ఆల్బీజాన్వర్గీష్ సోమ వారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీపెరంబదూరులోని ఓ ప్రైవేటు కంపెనీ నిర్వాహకులు 2 వేల మంది యువతులను తిరువళ్లూరులో ఉంచి షిప్ట్ పద్ధతిలో పనిచేయిస్తున్నారు.
మూడు వారాల క్రితం కార్మికులకు పెట్టిన భోజనం కలుషితం కావడంతో వందలాది మంది అస్వస్థతకు గురై ప్రైవేటు వైద్యశాలలో చేరా రు. ఈ సమయంలో సీమాన్ పార్టీ నేత, యూటూబ్ చానల్ నిర్వాహకుడు సాటై మురుగన్ వదంతులు సృష్టించాడు. ఈ నేపథ్యంలో సాటైమురుగన్పై గూండా చట్టా న్ని ప్రయోగించాలని కలెక్టర్ ఆదేశించారు.
#
Tags