రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రియుడితో కలిసి మామను హత్య చేసిన కోడలు
Published on Sat, 10/16/2021 - 13:42
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి మామను హత్య చేసిందో కోడలు. వివరాల్లోకెళ్తే.. పరిగి మండలం నసకల్ గ్రామానికి చెందిన మంగమ్మ భర్త నరసింహులు మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. భర్త మరణించిన తర్వాత మరో వ్యక్తితో మంగమ్మ వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది.
ఈ విషయాన్ని గమనించిన మామ కృష్ణయ్య పలుమార్లు ఆమెను మందలించాడు. దీంతో వారి బంధానికి అడ్డొస్తున్నాడని భావించి ప్రియుడితో కలిసి తన మామను దారుణంగా హత్య చేసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మంగమ్మను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ప్రియుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
చదవండి: (కూతురు ప్రియుడితో కనిపించడంతో రోడ్డుపైనే..)
#
Tags