అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పొలంలో రైతు దారుణ హత్య
Published on Fri, 07/23/2021 - 04:04
కావలి రూరల్: పొలంలో పని చేసుకుంటున్న రైతును గుర్తు తెలియని వ్యక్తులు పట్టపగలే దారుణంగా హత్య చేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పెద్దపుత్తేడులో గురువారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం.. కొండూరు మధుసూదన్రెడ్డి(54) తన పొలంలో పనిచేసుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు బైకుపై వచ్చి గొంతుకోసి హత్య చేసి పరారయ్యారు.
నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథ్రెడ్డి, బుచ్చిరెడ్డిపాళెం సీఐ కోటేశ్వరరావు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అయితే మధుసూదన్రెడ్డికి గ్రామంలో ఎలాంటి గొడవలూ లేవని, హత్య ఎవరు, ఎందుకు చేశారో అర్థం కావడం లేదని స్థానికులు చెప్పారు.
#
Tags