లీడర్ VS చీటర్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రేమ, పెళ్లి.. ఆపై బలవన్మరణం
Published on Mon, 01/18/2021 - 12:17
సాక్షి, గుంటూరు: జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సత్తెనపల్లి వివేకానంద నగర్లో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతులను ప్రదీప్తి, కిరణ్గా గుర్తించారు. వివరాలు.. ఇంటర్ చదువుతున్న ప్రదీప్తి, తాపీ మేస్త్రి కిరణ్తో ప్రేమలో పడింది. ఇద్దరూ పెళ్లిచేసుకోవాలని భావించారు. అయితే పెద్దలు ఇందుకు నిరాకరించడంతో మనస్తాపం చెందారు. ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్న ఈ జంట.. తదనంతర పరిణామాల భయంతో చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు హృదయవిదారకంగా విలపిస్తున్న తీరు అందరినీ కలచివేస్తోంది.(చదవండి: వివాహేతర సంబంధం: మహిళ మృతి)
#
Tags