రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విషాదం: ఆడుకుంటూ సెల్లార్లోకి వెళ్లగా..
Published on Wed, 10/14/2020 - 17:00
సాక్షి, హైదరాబాద్ : అపార్ట్మెంట్ సెల్లార్లోని నీటిలో మునిగి ఓ బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం దిల్ సుఖ్ నగర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నిన్న కురిసిన భారీ వర్షానికి సాహితీ అపార్ట్మెంట్ సెల్లార్లోకి నీరు వచ్చి చేరింది. ఈ ఉదయం అజిత్ సాయి అనే 3 సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ వెళ్లి ఆ నీటిలో పడ్డాడు. చిన్నారి ఎంత సేపటికి పైకి రాకపోగా తండ్రి యుగేంధర్ సెల్లార్లోకి వెళ్లి చూశాడు. అప్పటికే బాబు నీళ్లలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
#
Tags