అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
పాక్లో బాంబు పేలుడు: నలుగురు మృతి
Published on Thu, 04/22/2021 - 08:13
పాకిస్థాన్: నైరుతి పాకిస్తాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో బాంబు పేలుడు సంభవించింది. బలూచిస్థాన్లోని క్వెట్టా నగరంలో ఉన్న ఓ హోటల్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. హోటల్ కారు పార్కింగ్ స్థలంలో బాంబు పేలింది.
ఈ ఘటనపై స్పందించిన పాక్ హోంశాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్, నలుగురు మరణించినట్లు తెలిపారు. ఈ హోటల్లో చైనా రాయబారులకు ఆతిథ్యమిచ్చినట్లు తెలిపారు. ఈ బాంబు పేలుడు ఘటనను ఉగ్రవాద చర్యగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఎవరు ముందుకు రాకపోవడం గమనార్హం.
చదవండి: ఉన్నట్టుండి పేలిన ఫోన్, షాకైన జనం: వైరల్ వీడియో
#
Tags