వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం, ముగ్గురు మృతి
Published on Sat, 02/05/2022 - 07:39
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పుట్టిన పుట్టినరోజు వేడుకలు ముగించుకొని కృష్ణాయపాలెం నుంచి పెనుమాక వస్తుండగా ఓ ద్విచక్ర వాహనం కరెంటు స్తంభానికి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న సతీష్రెడ్డి, ఎస్కే రాజుతో పాటు మరో యువకుడు మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మరణించిన ముగ్గురు యువకులు పెనుమాకకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
చదవండి: హైగ్రో కెమికల్స్ రూ.1.93 కోట్ల ఎఫ్డీల జప్తు
#
Tags