రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం..
Published on Tue, 08/31/2021 - 10:27
సాక్షి, కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని బర్కత్ పుర కాలనీలో దారుణం జరిగింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఓ వివాహితపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఆమె గొంతు కోసి పరారయ్యాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నిషాక్ ఫిర్దొస్ను కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ నిషాక్ ఫిర్దొస్ మాట్లాడితేనే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
#
Tags