పులివెందులలో జోరుగా వైఎస్ భారతి ప్రచారం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ముఖ్యమంత్రి.....
Published on Sat, 06/03/2023 - 01:36
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు పక్షపాతి. అన్నదాతల అభ్యున్నతి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారు. గిట్టుబాటు ధర కోసం కూడా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద జిల్లాలో 237 గ్రూపులకు రూ.4.17 కోట్ల రాయితీతో 111 ట్రాక్టర్లును పంపిణీ చేశాం’ అని రాష్ట్ర అటవీ, విద్యుత్, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిత్తూరులో శుక్రవారం వైఎస్సార్ యంత్ర సేవా పథకం జిల్లా స్థాయి కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు.
#
Tags