టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
సాక్షి మనీ మంత్ర : బుల్ పరుగులు.. భారీ లాభాల్లో స్టాక్ సూచీలు
Published on Wed, 11/15/2023 - 08:52
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనాలు నిజమయ్యాయి. అమెరికా వార్షిక ద్రవ్యోల్బణం డేటా అంచనాల కంటే ఎక్కువ వచ్చింది. ఆ ప్రభావం అమెరికా స్టాక్ మార్కెట్, యూరప్, ఆసియా మార్కెట్లపై పడింది. దీంతో బుధవారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.
ఉదయం 9.30 గంటల సమయానికి సెన్సెక్స్ 612 పాయింట్ల భారీ లాభంతో 65524 వద్ద, నిఫ్టీ 185 పాయింట్ల లాభంతో 19629 వద్ద కొనసాగుతుంది.
హిందాల్కో, ఎల్టీఐమైండ్ట్రీ, టెక్ మహీంద్రా, ఓఎన్జీసీ, జేఎస్ డబ్ల్యూ స్టీల్, యూపీఎల్, టాటాస్టీల్, విప్రో, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. బ్రిటానియా,పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సన్ ఫార్మా,ఎం అండ్ ఎం షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
#
Tags