రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బ్యాంకు షేర్లు బేజారు, సెన్సెక్స్ భారీ పతనం
Published on Mon, 08/22/2022 - 12:06
సాక్షి,ముంబై: బలహీనమైన అంతర్జాతీయ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు బలహీనంగా టట్రేడింగ్ను ఆరంభహించాయి.అనంతరం మరింత భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 624 పాయింట్లు పతనమై 59021 వద్ద,నిఫ్టీ 189 పాయింట్ల నష్టంతో 17569వద్ద కొనసాగుతున్నాయి.
బ్యాంక్ నిఫ్టీ దాదాపు 2 శాతం కుప్పకూలింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ 2.5శాతం, యాక్సిస్ బ్యాంక్ ,టెక్ మహీంద్రా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దివీస్, ఏషియన్ పెయింట్స్, అపోలో హాస్పిటల్స్ కూడా నష్టాల్లోకొనసాగుతున్నాయి. మరోవైపు పవర్ గ్రిడ్ టాప్ గెయినర్, హిందుస్తాన్ యూనిలీవర్ . డాక్టర్ రెడ్డీస్ స్వల్ప లాభాల్లో ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి మరింత బలహీనపడింది. 11 పైసలుకోల్పోయి 79.86వద్ద ట్రేడ్ అవుతోంది.
#
Tags