కాకినాడ గెలుపుపై కన్నబాబు రియాక్షన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
Stockmarket:వరుసగా రెండో రోజూ లాభాలు
Published on Tue, 07/06/2021 - 09:57
సాక్షి, ముంబై: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో వరుసగా రెండో రోజు పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలతో 63 పాయింట్ల లాభంతో 52938 వద్ద, నిఫ్టీ 29 పాయింట్లు ఎగిసి15,863 వద్ద ట్రేడవుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభ పడుతున్నాయి. ఆటో, బ్యాంక్,ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు లాభపడుతున్నాయి.
#
Tags