చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రోజంతా ఊగిసలాడినా, చివరికి మద్దతు స్థాయిలపైకి
Published on Thu, 08/18/2022 - 17:31
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు స్వల్ప నష్టాలకుపరిమితమైనాయి. వరుస లాభాలు, హై స్థాయిల వద్ద లాభాల స్వీకరణతో సూచీలు ఆరంభంలో దాదాపు 300పాయింట్లు కుప్పకూలాయి. రోజంతా నష్టాలతో ఊగిసలాడాయి. కానీ చివరికి సెన్సెక్స్ 58 పాయింట్లు ఎగిసి 60298 వద్ద,నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 17956 వద్ద స్థిరపడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్ 60వేల దిగువకు,నిఫ్టీ 17900ఎగువన ముగియం విశేషం. బ్యాంకింగ్, పవర్ రియాల్టీ షేర్ల లాభాలకుమార్కెట్లకుబలాన్నిచ్చాయి.
మరోవైపు డాలరుమారకరంలో రూపాయి 22 పాయింట్లు నష్టంతో 79.67 వద్ద ముగిసింది.
#
Tags