amp pages | Sakshi

వర్క్‌ఫ్రం హోంతో పెరిగిన డిమాండ్‌.. మారిన శామ్‌సంగ్‌ వ్యూహం?

Published on Fri, 03/18/2022 - 10:34

Samsung Laptops India, న్యూఢిల్లీ: కరోనా కారణంగా వర్క్‌ఫ్రం హోం కల్చర్‌ పెరగడంతో కంప్యూటర్ల వినియోగం ఎక్కువైంది. ఉద్యోగులకు ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌లు తప్పనిసరిగా మారిపోయాయి. దీంతో గత రెండేళ్లలో పర్సనల్‌ కంప్యూటర్‌ మార్కెట్‌ పెరిగింది. దీనికి అనుగుణంగా శామ్‌సంగ్‌ తన వ్యాపార ప్రణాళికల్లో మార్పులు చేసింది.

మార్చి 18
 కొరియన్‌ ఎల్రక్టానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ భారత్‌లో మళ్లీ పర్సనల్‌ కంప్యూటర్ల (పీసీ) విభాగంలోకి అడుగుపెట్టింది. గెలాక్సీ బుక్‌ నోట్‌బుక్స్‌ సిరీస్‌ను ఆవిష్కరించింది. వీటికి మార్చి 18 నుంచి ప్రీ–బుకింగ్‌ ప్రారంభమవుతుంది. ధర రూ. 38,990–1,16,000 శ్రేణిలో ఉంటుంది. అత్యుత్తమ పనితీరు కనబర్చేలా వీటిని తీర్చిదిద్దినట్లు శాంసంగ్‌ ఇండియా సీనియర్‌ వైస్‌–ప్రెసిడెంట్‌ (మొబైల్‌ విభాగం) రాజు పులన్‌ తెలిపారు. పీసీ విభాగంలో ఈ ఏడాది రెండంకెల స్థాయి మార్కెట్‌ వాటా దక్కించుకోవాలని నిర్దేశించుకున్నట్లు శాంసంగ్‌ ఇండియా జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ పోస్వాల్‌ ఇటీవలే వెల్లడించారు. 

భారీ వృద్ధి
డేటా కన్సల్టెన్సీ సంస్థ ఐడీసీ గణాంకాల ప్రకారం.. భారత్‌లో సంప్రదాయ పీసీల మార్కెట్‌ (డెస్క్‌టాప్‌లు, నోట్‌బుక్‌లు, వర్క్‌స్టేషన్లు మొదలైనవి) 2020తో పోలిస్తే 2021లో 44.5 శాతం వృద్ధి చెందింది. కంపెనీలు, వినియోగదారుల నుంచి డిమాండ్‌ నెలకొనడంతో డెస్క్‌టాప్‌ల అమ్మకాలు 30 శాతం వృద్ధిని నమోదు చేశాయి.  దీంతో శామ్‌సంగ్‌ ఈ మార్కెట్‌పై దృష్టి సారించింది.
 

Videos

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)