80 మిలియన్‌ డాలర్లకు ప్రోజస్‌ నష్టాలు

Published on Thu, 11/24/2022 - 14:38

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థి­క సంవత్సరం ప్రథమార్ధంలో టెక్నాలజీ ఇన్వెస్టర్‌ ప్రోజస్‌ 80 మిలియన్‌ డాలర్ల ట్రేడింగ్‌ నష్టం ప్రకటించింది. ప్రధానంగా పేయూ ఇండియా వ్యాపారంలో మరింతగా ఇన్వెస్ట్‌ చేయాల్సి రావడం ఇందుకు కారణమని సంస్థ తెలిపింది. సమీక్షాకాలంలో పేయూ ఆదాయం 183 మిలియన్‌ డాలర్లుగా నమోదైంది. నెదర్లాండ్స్‌కి చెందిన ప్రోజస్‌ గ్రూప్‌ భారత్‌లో ఓఎల్‌ఎక్స్, బైజూస్, మీషో, ఎలాస్టిక్‌రన్, డేహాత్, ఫార్మ్‌ఈజీ తదితర సంస్థల్లో ఇన్వెస్ట్‌ చేసింది.   

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ