amp pages | Sakshi

అదానీ పవర్ యూనిట్‌కు నష్టపరిహారం చెల్లించండి: సుప్రీం కోర్టు

Published on Mon, 02/28/2022 - 15:43

దేశీయ బిలియనీర్ గౌతమ్ అదానీ పవర్ యూనిట్‌కు అనుకూలంగా భారత ఉన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది. రాజస్థాన్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న పంపిణీ సంస్థలు అదానీ పవర్ లిమిటెడ్‌కు 3000 కోట్ల రూపాయలు(405 మిలియన్ డాలర్లు), ఇంధన ఖర్చుల కోసం అదనపు వడ్డీని చెల్లించాల్సి ఉందని కోర్టు తెలిపింది. అదానీ పవర్ గ్రూప్ గత కొన్నేళ్లుగా రాజస్థాన్, హర్యానాతో సహా ఇతర రాష్ట్రాలకు వ్యతిరేకంగా అనేక ఏళ్లుగా పోరాటాలు చేస్తోంది. పవర్ ప్లాంట్ల కోసం వినియోగించే దిగుమతి చేసుకున్న బొగ్గుకు సంబంధించిన ఖర్చులకు నష్టపరిహారం చెల్లించాలని అదానీ పవర్ కోరుతోంది. 

దీంతో, 2013 నుండి చెల్లించాల్సిన చెల్లింపులను నాలుగు పంపిణీ సంస్థలు అదానీ పవర్ యూనిట్‌కు నాలుగు వారాల్లోగా డబ్బు చెల్లించాలని భారత సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పాత కేబుల్ నెట్ వర్క్ వల్ల విద్యుత్ దొంగతనాలు, లీకేజీల కారణంగా సరఫరా చేసే విద్యుత్ లో దాదాపు ఐదో వంతు నష్టపోవాల్సి వస్తుంది. దీంతో ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలు పవర్ ఉత్పత్తి చేసే సంస్థలకు బిలియన్ డాలర్ల చెల్లింపులు రుణపడి ఉన్నాయి. తాజా తీర్పు వల్ల అదానీ పవర్ తన రుణాలను తిరిగి చెల్లించడానికి లేదా ప్రాజెక్టుల మూలధన అవసరాలను తీర్చడానికి సహాయపడుతుంది. ఈ తీర్పుతో అదానీ పవర్ షేర్లు 15% వరకు పెరిగాయి.

(చదవండి: మారుతి సుజుకి వినియోగదారులకు శుభవార్త..!)

Videos

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

దేవర కోసం దసరా రేస్ నుంచి వెనక్కి తగ్గిన సినిమాలు

మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్ సీపీ

బాలీవుడ్ లో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా

Photos

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)