బూతు అస్త్రం ప్రయోగిస్తున్న బాబు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
హ్యుందాయ్ ఐ20 సరికొత్తగా వస్తోంది..
Published on Wed, 10/28/2020 - 09:17
సాక్షి, హైదరాబాద్: దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ కంపెనీ తన ఆల్-న్యూ ఐ20 బుకింగ్స్ను బుధవారంనుంచి ప్రారంభించనుంది. ఈ మోడల్ను సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ.21,000 బుకింగ్ అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ బుకింగ్స్ కోసం అధికార వెబ్సైట్ను, ఆఫ్లైన్ బుకింగ్స్కు హ్యుందాయ్ డీలర్షిప్ను సందర్శించాలని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ సందర్భంగా కంపెనీ సీఈవో ఎస్ఎస్ మాట్లాడూతూ... భారత్లో ప్రీమియం హాచ్బ్యాక్ ప్రమాణాలను మార్చే విధంగా ఈ మోడల్లో కొత్త టెక్నాలజీని వినియోగించామన్నారు. ఈ ఆల్-న్యూ ఐ20 నవంబర్ ఐదున భారత మార్కెట్లో విడుదల అవుతుంది. ఆల్-న్యూ హ్యుందాయ్ ఐ20 ధర 6 లక్షల నుండి 10 లక్షల రూపాయల మధ్య ఉండవచ్చని అంచనా.
#
Tags