అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జీఆర్టీ జ్యువెలర్స్ బ్యాంగిల్ మేళా
Published on Thu, 07/22/2021 - 03:36
హైదరాబాద్: ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ జీఆర్టీ జ్యువెలర్స్ బ్యాంగిల్ మేళా నిర్వహిస్తోంది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. విస్తృత శ్రేణిలో వివిధ రకాల మోడల్ గాజులను ఆకర్షణీయమైన ఆఫర్లతో సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఈ మేళాలో భాగంగా బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు రూ.50లు, వజ్రాలు, అన్కట్ వజ్రాలపై 10 శాతం, వెండి ఆభరణాల ఎంఆర్పీపై పదిశాతం డిస్కౌంట్ను ఇస్తోంది. కస్టమర్లకు తమకు నచ్చిన డిజైన్లు, గాజులను ఎంపిక చేసుకోవడానికి ఈ మేళా నిర్వహిస్తున్నట్లు కంపెనీ ఎండీ జీఆర్ పద్మనాభన్ తెలిపారు.
#
Tags