రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లాక్డౌన్ భయాలు.. ఊగిసలాటలో స్టాక్మార్కెట్ సూచీలు
Published on Thu, 12/30/2021 - 09:14
ముంబై : ఓమిక్రాన్ వ్యాప్తి, కరోనా నిబంధనలు, థర్డ్వేవ్ హెచ్చరికల నేపథ్యంలో స్టాక్మార్కెటలో సూచీలు లాభనష్టాల మధ్య ఊగిలసాడుతున్నాయి. షేర్ల ధరలకు కనిష్టాల దగ్గర నమోదు కావడంతో ఇన్వెస్టర్లు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నా మరోవైపు లాక్డౌన్ భయాలు మార్కెట్ను కమ్మేస్తున్నాయి. మరోవైపు డిసెంబరు ఆఖరుతో ఎఫ్ అండ్ ఓ డెరివేటిక్ కాంట్రాక్టులు ముగుస్తుండటంతో మార్కెట్ సూచీలు ఒత్తిడికి లోనవుతున్నాయి.
ఈ రోజు ఉదయం 9:10 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 91 పాయింట్లు నష్టపోయి 57,806 పాయింట్ల దగ్గర ట్రేడవుతుండగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 12 పాయింట్లు నష్టపోయి 17,201 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది.
#
Tags