రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శుభం ! లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్
Published on Fri, 12/31/2021 - 09:20
ముంబై : 2021 ఏడాదికి వీడ్కోలు పలుకుతూ స్టాక్మార్కెట్ లాభాలతో మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్లలో పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుండటం దేశీ మార్కెట్లకు కలిసి వచ్చింది. మరోవైపు ఎఫ్ అండ్ ఓ గడువు డిసెంబరు 30తోనే ముగిసింది. దీంతో ఇన్వెస్టర్లు మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించారు. ఈ వారానికే కాకుంటా ఈ ఏడాదికే చివరి సెషన్ సానుకూల వాతావరణంలో లాభాలతో మొదలైంది.
ఉదయం 9:15 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 55 పాయింట్లు లాభపడి 57,849 పాయింట్ల దగ్గర ట్రేడవుతుండగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 17,244 దగ్గర కొనసాగుతోంది.
#
Tags