స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘అమెజాన్ పే’లోకి తాజాగా రూ.1,000 కోట్లు
Published on Tue, 11/09/2021 - 04:30
న్యూఢిల్లీ: భారత్లో తన చెల్లింపుల యూనిట్ ‘అమెజాన్ పే’లోకి తాజాగా రూ.1,000 కోట్ల పెట్టుబడులను అమెజాన్ తీసుకొచ్చింది. ఫోన్పే, గూగుల్పే, పేటీఎం తదితర పోటీ సంస్థలకు మరింత పోటీనిచ్చేందుకు ఈ నిధులు మద్దతుగా నిలవనున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లోనూ అమెజాన్పేలో రూ.225 కోట్లు తాజాగా ఇన్వెస్ట్ చేయడం గమనార్హం.
ఇక 2020–21 ఆర్థిక సంవత్సరంలో అమెజాన్ పే తన నష్టాలను రూ.1,516 కోట్లకు పరిమితం చేసుకుంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.1,868 కోట్లుగా ఉన్నాయి. 2020–21లో ఆదాయం 30 శాతం పెరిగి రూ.1,782 కోట్లుగా ఉంది. 2019–20లో ఆదాయం రూ.1,370 కోట్లుగా ఉంది.
#
Tags