రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏపీ: పలువురు ఐఏఎస్లు బదిలీలు
Published on Wed, 02/03/2021 - 18:37
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్లకు బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. గుంటూరు కలెక్టర్గా వివేక్ యాదవ్ నియామకం అయ్యారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్గా రజిత్ భార్గవ్కు అదనపు బాధ్యతలు చేపట్టగా.. మున్సిపల్ శాఖ కమిషనర్ శ్రీలక్ష్మికి అదనపు బాధ్యతలను అప్పగించారు. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీగా విజయ్కుమార్కు అదనపు బాధ్యతలు చేపట్టారు.
#
Tags