amp pages | Sakshi

కుప్పం నుంచి లోకేశ్‌ పాదయాత్ర 

Published on Fri, 01/27/2023 - 05:07

సాక్షి, అమరావతి/కుప్పం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తలపెట్టిన యువగళం పాదయాత్ర శుక్రవారం ప్రారంభం కానుంది. చిత్తూరు జిల్లా కుప్పం ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌ నుంచి ఉద యం 10.15 గంటలకు వరదరాజుల స్వామి దేవాలయంలోప్రత్యేక పూజలు చేస్తారు. తన పాదయాత్రను ప్రారంభిస్తూ 11.03 గంటలకు తొలి అడుగు వేయనున్నారు.

మధ్యాహ్నం 3 గంటలకు కుప్పంలో జరిగే యువగళం సభలో పాల్గొంటారు. సభ అనంతరం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి, శెట్టిపల్లె క్రాస్, బెగ్గిలిపల్లె క్రాస్‌ మీదుగా పీఈఎస్‌ కళాశాల ఎదుట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్‌కు చేరుకుంటారు. అక్కడ రాత్రి బస చేస్తారు. తొలి రోజు పాదయాత్ర 8.5 కిలోమీటర్ల మేరక జరగనుంది. కాగా, లోకేశ్‌ గురువారం సాయంత్రం కుప్పం చేరుకున్నారు.  

Videos

గరం గరం వార్తలు @ 18 May 2024

నా జీవితాన్ని నాశనం చేశాడు..

చంద్రకాంత్ సూసైడ్..పవిత్ర జయరాం యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు

అల్లు అదుర్స్.. నాగబాబు బెదుర్స్

తృటిలో తప్పిన పెను ప్రమాదం

లండన్ వీధుల్లోను అదే అభిమానం

వదినమ్మ బండారం బయటపెట్టిన లక్ష్మీపార్వతి

"సారీ రా బన్నీ.."

పవన్ ఫ్యాన్ కి చెంప చెళ్లుమనిపించిన రేణు

టీడీపీ బండారం బయటపెట్టిన వైఎస్సార్సీపీ మహిళలు

Photos

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)