అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శ్రీకాకుళం: ఘోర ప్రమాదం.. తండ్రీకొడుకుల మృతి
Published on Mon, 11/14/2022 - 07:22
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని నందిగాం మండలం పెద్దినాయుడుపేట వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారును ఓ లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయివాళ్లు తండ్రీకొడుకులుగా తెలుస్తోంది.
బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు. ఇక ఈ ప్రమాదంలోనే గాయపడ్డ తల్లి, కుమార్తెలను ఆస్పత్రికి తరలించారు. వాళ్లిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
#
Tags