రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వైఎస్సార్ జిల్లాలో రోడ్డు ప్రమాదం..
Published on Wed, 09/23/2020 - 18:54
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. వీరపునాయునిపల్లె మండలం సంగాలపల్లె- గంగిరెడ్డిపల్లె రహదారి మధ్యలో కారు ఆటో పరస్పరం ఢీ కొనడంతో నీలం లక్ష్మీనరసయ్య (40) మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురయిన నీలం లక్ష్మీనరసయ్యను వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మరణించాడు. మృతుడు విఎన్ పల్లి మండలం ఓబుల్రెడ్డి పల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
#
Tags