ఏపీలో మోదీ ఎన్నికల ప్రచారం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
2008లోనే పాల-ఏకరిలను వైఎస్సార్ బీసీలుగా గుర్తించారు
Published on Mon, 08/02/2021 - 19:13
సాక్షి, అమరావతి : మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లోనే పాల-ఏకరిలను బీసీలుగా గుర్తించారని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. పాల-ఏకరి కోసం సీఎం జగన్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని చెప్పారు. సోమవారం పాల-ఏకరి కార్పొరేషన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ పాదయాత్రలో ఇచ్చిన అన్ని హామీల అమలు దిశగా పాలన జరుగుతోంది. విద్య, వైద్య రంగంలో సీఎం జగన్ నూతన విప్లవం తెచ్చారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారు’’ అని అన్నారు.
#
Tags