వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కోవిడ్ కమాండ్ కంట్రోల్ చైర్మన్గా జవహర్రెడ్డి
Published on Tue, 04/20/2021 - 05:03
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రం చైర్మన్గా తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డా.కేఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు. తక్షణమే బాధ్యతలు స్వీకరించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్19 నియంత్రణ, వ్యాక్సినేషన్ కార్యక్రమాలను ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రం ప్రతిరోజు పర్యవేక్షిస్తుంది.
#
Tags