నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శ్రీసిటీని సందర్శించిన జపాన్ కాన్సుల్ జనరల్
Published on Tue, 09/15/2020 - 10:45
కేవీబీపురం (చిత్తూరు జిల్లా ): జపాన్ కాన్సుల్ జనరల్ టగామసుయుకి శ్రీసిటీని సందర్శించారు. సోమవారం శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. శ్రీసిటీలో పెట్టుబడుల అవకాశాలు, వ్యాపార ప్రయోజనాల గురించి రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు వివరించారు. శ్రీసిటీని ‘మినీ జపాన్’గా పిలుస్తారని, ఆ దేశానికి చెందిన ఆటో మొబైల్, ఇంజనీరింగ్, లాజిస్టిక్, వివిధ రంగాల్లో ఖ్యాతి గడించిన 24 పరిశ్రమలు ఇక్కడ కొలువు తీరాయన్నారు. ఈ పరిశ్రమలన్నింటిలో కలిపి రూ.9,500 కోట్లు పెట్టుబడులు, సుమారు 10 వేల మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయన్నారు. (విజ్ఞానం పంచుకునే ‘ట్విన్నింగ్’)
#
Tags