వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కీలక బిల్లులపై హైకోర్టులో విచారణ వాయిదా
Published on Mon, 10/05/2020 - 13:16
సాక్షి, అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు రేపటి నుంచి రోజువారీ విచారణ కొనసాగించనున్నట్లు ధర్మాసనం తెలిపింది. మొత్తం 229 అనుబంధ పిటిషన్లు ఉన్నట్లు పేర్కొంది. అందులో భాగంగా మొదట 49 పిటిషన్లను విచారించనున్నారు. మిగిలిన పిటిషన్లను తర్వాత విచారించనున్నట్లు హైకోర్టు ధర్మాసనం తెలిపింది.
#
Tags