రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఎల్లోమీడియా కథనాలు’
Published on Mon, 11/01/2021 - 17:53
అమరావతి: సీఎం వైఎస్ జగన్ పాలనలో దళితుల అభ్యున్నతి సాగుతుందని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఎల్లోమీడియా కథనాలు రాస్తుందని విమర్శించారు.
ఇతర రాష్ట్రాలు కూడా ఏపీని ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. ఎక్కడా లేని సంక్షేమ పథకాలు.. ఏపీలో అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీలకు చంద్రబాబు ఏంచేశారని ప్రశ్నించారు..? కాగా, ప్రతిపక్షాలు.. అసత్య ఆరోపణలు, ప్రచారాలు చేయడం మానుకోవాలని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి హితవు పలికారు.
చదవండి: అవార్డు గ్రహిత వీల్చైర్ ఫుట్స్టెప్స్ని సరి చేసిన సీఎం జగన్
#
Tags