లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో ముగిసిన బుగ్గన భేటీ
Published on Wed, 06/23/2021 - 19:15
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భేటీ ముగిసింది. రాష్ట్రానికి రావాల్సిన సబ్సిడీ బియ్యం, ధాన్యం సేకరణ బకాయిలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. 'ఏడేళ్ల నుంచి రాష్ట్రానికి రావాల్సిన సబ్సిడీ బియ్యం రావడం లేదు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.వందల కోట్ల అదనపు భారం పడుతోంది. ధాన్యం సేకరణ బకాయిలను కూడా త్వరగా విడుదల చేయాలని కోరాం. తాను చర్చించిన అన్ని అంశాలపై పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించారు' అని తెలిపారు.
#
Tags