amp pages | Sakshi

చంద్రబాబు అనుకూల పత్రికలపై పరువు నష్టం దావా వేస్తా..

Published on Thu, 01/28/2021 - 15:22

సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానంపై(టీటీడీ) ఎల్లో మీడియాలో వస్తున్న అసత్య కధనాలపై విసుగు చెందానని, త్వరలో చంద్రబాబు, ఆయన అనుకూల పత్రికలపై పరువు నష్టం దావా వేస్తానని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యం స్వామి మండి పడ్డారు. పవిత్రమైన వెంకన్న సన్నిధిపై చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా పిచ్చిపిచ్చి రాతలు రాస్తున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే ఆయన అనుకూల మీడియా అసత్య కథనాలు ప్రచురిస్తున్నాయంటూ ఆరోపించారు. ఈ విషయంపై తన సహచరుడు సత్యపాల్‌ సభర్వాల్‌తో కలిసి త్వరలో తిరుపతి పట్టణ మెజిస్ట్రేట్‌ కోర్టును ఆశ్రయిస్తానంటూ ఆయన ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

Videos

బాబుది మేకపోతు గంభీర్యం..YSRCPదే విజయం..

ఈసీ సీరియస్..కలెక్టర్, ఎస్పీలపై సస్పెన్షన్ వేటు

పేదలకు పండగ..డీబీటీ నిధుల విడుదల

పరారీలో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత రెడ్డి..

దీపక్ మిశ్రా పై మోపిదేవి ఫైర్

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

Photos

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)