అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మాజీ జెడ్పీటీసీ దర్జా.. అవాక్కయిన అధికారులు
Published on Fri, 02/05/2021 - 09:08
రామగిరి: టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత సమీప బంధువు, రామగిరి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రామ్మూర్తినాయుడు నామినేషన్ కేంద్రంలోకి వచ్చి కుర్చీలో దర్జాగా కూర్చోవడంతో అక్కడి అధికారులు, అభ్యర్థులు అవాక్కయ్యారు. ఈ ఘటన అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరిలో చోటుచేసుకుంది. అతను అభ్యర్థి కాడు.. కానీ తన సైన్యంతో వచ్చి ఇలా కంప్యూటర్ ముందున్న కుర్చీని లాక్కుని కూర్చోవడంతో అధికారులంతా అవాక్కయ్యారు. (చదవండి: దాడుల పాపం టీడీపీదే..)
#
Tags