చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సబ్కలెక్టర్లుగా 12 మంది ప్రొబేషనరీ ఐఏఎస్లు
Published on Fri, 08/07/2020 - 09:17
సాక్షి, అమరావతి : 2018 బ్యాచ్కు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్లను సబ్కలెక్టర్లుగా నియమిస్తూ శుక్రవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కడప సబ్కలెక్టర్గా పృథ్వీతేజ్, నూజివీడు సబ్కలెక్టర్గా ప్రతిస్త, అమలాపురం సబ్కలెక్టర్గా హిమాన్షు, కందుకూరు సబ్కలెక్టర్గా భార్గవ్తేజ, పార్వతీపురం సబ్కలెక్టర్గా విధేకర్, నర్సీపట్నం సబ్కలెక్టర్గా మౌర్య, నరసరావుపేట సబ్కలెక్టర్గా అజయ్కుమార్, రాజమండ్రి సబ్కలెక్టర్గా అంజలి, టెక్కలి సబ్కలెక్టర్గా ధనుంజయ్, మదనపల్లె సబ్కలెక్టర్గా జాహ్నవి, నంద్యాల సబ్కలెక్టర్గా కల్పన, రాజంపేట సబ్కలెక్టర్గా కేతన్, చిత్తూరు డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఎంఎస్ మురళి ఉన్నారు.
#
Tags