నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దారుణం: కన్నకొడుకుని అమ్మేసిన తల్లిదండ్రులు
Published on Sat, 03/27/2021 - 14:15
సాక్షి, అనంతపురం: హిందూపురంలో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిది నెలలు మోసి కని పెంచిన కొడుకును తల్లిదండ్రులు అమ్మకానికి పెట్టిన ఘటన నికంపల్లిలో వెలుగుచూసింది. రెండు నెలల మగబిడ్డను 20 వేలకు ఆశపడి మహబూబ్ బాషా, షరీన్ దంపతులకు ఆమ్మేశారు. ఇది జరిగిన 8 రోజుల తర్వాత స్థానికలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేశారు. సొంత బిడ్డను విక్రయించిన తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిన్నారిని తిరిగి వెనక్కి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
చదవండి: ‘ఆమె’గా వల.. న్యూడ్ వీడియోలతో బ్లాక్మెయిల్
#
Tags