amp pages | Sakshi

ఏపీలో జీఎస్టీ వసూళ్లు 22 శాతం పెరుగుదల 

Published on Mon, 05/02/2022 - 04:30

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ వసూళ్లు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో 22 శాతం పెరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 2021 ఏప్రిల్‌లో రూ.3,345 కోట్లు వసూలవ్వగా.. 2022 ఏప్రిల్‌లో రూ.4,067 కోట్లు వసూలయ్యాయని వెల్లడించింది. తెలంగాణలో గతేడాది ఏప్రిల్‌లో రూ.4,262 కోట్లు వసూలు కాగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో 16 శాతం పెరుగుదలతో రూ.4,955 కోట్లు వచ్చాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఈ ఏప్రిల్‌లో రూ.1.68 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూలయ్యాయని వివరించింది.   

Videos

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ

రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్

బాబు, లోకేష్ కు నోటీసులు..?

ప్రచారంలో దూసుకుపోతున్న జగన్

జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌