రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
2018 గ్రూప్-1 క్వాలిఫైడ్ అభ్యర్ధుల ఆందోళన
Published on Fri, 06/18/2021 - 12:00
విజయవాడ: గ్రూప్-1 (2008) క్వాలిఫైడ్ అభ్యర్ధుల శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ ప్రతిష్టకు భంగం కలిగించారని అభ్యర్ధుల ఆందోళన చేపట్టారు. గ్రూప్-1 క్వాలిఫైడ్ అభ్యర్ధుల పేర్లను బహిర్గతం చేయడంపై మండి పడ్డారు. భిన్నాభిప్రాయాలుంటే ఏపీపీఎస్సీతో తేల్చుకోవాలని అభ్యర్ధులు సూచించారు. తమను అసమర్ధులుగా చిత్రీకరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ సెక్రటరీకి గ్రూప్-1 క్వాలిఫైడ్ అభ్యర్ధులు ఫిర్యాదు చేశారు. అయితే హైకోర్టు స్టేపై డివిజన్ బెంచ్కు వెళ్లేందుకు సిద్ధమైనట్లు ఏపీపీఎస్సీ పేర్కొంది.
ఇక్కడ చదవండి: గ్రూప్–1 ఇంటర్వ్యూలకు హైకోర్టు బ్రేక్
చదవండి: ప్రిలిమ్స్కు స్వస్తి: ఏపీపీఎస్సీ కీలక ప్రతిపాదన
#
Tags