వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
280 మందికి ఉద్యోగాలు
Published on Sat, 06/03/2023 - 00:22
ఉరవకొండ: పట్టణంలోని మహాత్మా డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి జాబ్ మేళా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ జాబ్ మేళాలో 12 కంపెనీలకు చెందిన ప్రతినిధిలు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 692 మంది నిరుద్యోగులు జాబ్మేళాకు హాజరయ్యారు. అందులో 280 మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించడంతో పాటు అపాయింట్మెంట్ లెటర్లను కూడా ఇచ్చినట్లు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ ఎల్.ఆనందరాజు తెలిపారు.
#
Tags