ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమైన బాబు, పవన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ నేతలు
Published on Sat, 06/03/2023 - 02:24
మాడుగుల రూరల్: మండలంలోని వీరవల్లి అగ్రహారం గ్రామానికి చెందిన టీడీపీ వార్డు మాజీ సభ్యుడు విస్సారపు సత్తిబాబు, విస్సారాపు నాగేశ్వరరావు, విస్సారాపు రాజారావు, విస్సారపు స్వామి, విస్సారపు అప్పలనాయుడు తదితరులు వైఎస్సార్సీపీలో చేరారు. శుక్రవారం వీరికి పార్టీ కండువాలు చేసి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు సాదరంగా ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొత్తపల్లి శ్రీనివాసరావు, సర్పంచ్ వెలగాడ కామలక్ష్మి, ఈశ్వరరావు, ఉప సర్పంచ్ సయ్యపురెడ్డి గుణహరి, మాజీ సర్పంచ్ సయ్యపురెడ్డి నారాయణరావు, పార్టీ నాయకులు బోగాది శంకరరావు, దాడి రాజేశ్వరరావు, కోన శ్రీను, రామారావు, మల్లేటి భీమేశ్, దొండా నాగమణి, పీఏసీఎస్ అధ్యక్షుడు కోరుకొండ చెల్లంనాయుడు పాల్గొన్నారు.
#
Tags