రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సూక్ష్మ బంగారు హెల్మెట్ బహూకరణ
Published on Sat, 01/27/2018 - 12:33
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు : పట్టణంలోని స్వర్ణకారుడు హరి యాదవ్ సూక్ష్మ పరిమాణంలో 300 పాయింట్ల బంగారంతో చేసిన హెల్మెట్ను అర్బన్ సీఐ సదాశివయ్యకు బహూకరించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్మెట్ ఆవశ్యకతను తెలియచేస్తూ బంగారు హెల్మెట్ను తయారు చేసినట్లు స్వర్ణకారుడు తెలిపాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం అర్బన్ సీఐకి అందజేశాడు.
#
Tags