amp pages | Sakshi

ప్రజలకు శఠగోపం పెట్టాడు

Published on Mon, 10/05/2015 - 18:54

విజయనగరం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు శఠగోపం పెట్టాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్పోర్ట్ బాధిత గ్రామాల్లో పర్యటించారు. అందులోభాగంగా భోగాపురం మండలం కవులవాడలో వైఎస్ జగన్ మాట్లాడుతూ... ఇంటికో జాబు ఇస్తాననని చెప్పి... అధికారంలోకి వచ్చి... ఉన్న జాబులను తీస్తున్నాడని ఎద్దేవా చేశారు.

నిరుద్యోగులకు రూ. 2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. ఆ భృతి కూడా ఇవ్వడం లేదు. సరికద ఇళ్లు, పొలం కూడా లాక్కుంటున్నాడని విమర్శించారు. ప్రజలకు ఆమోదయోగం కాని నిర్ణయాలు ఇకనైనా మానుకోవాలని చంద్రబాబుకు ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హితవు పలికారు.
 

Videos

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)