వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
త్రివర్ణ పతాకం ఎగురవేసిన సాహస మహిళ
Published on Mon, 01/26/2015 - 16:20
పాట్నా: బిహార్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో సాహస మహిళ శాయిల్ దేవి జెండా ఎగురవేసింది. 50 ఏళ్ల శాయిల్ దేవి ఇటీవల ముజఫర్పూర్ జిల్లాలో జరిగిన మత ఘర్షణల్లో ముస్లిం కుటుంబాన్ని దుండగుల బారి నుంచి కాపాడింది.
అసమాన తెగువ కనబరిచి సాటి మనుషుల ప్రాణాలు కాపాడిన శాయిల్ దేవిని జెండా ఎగురవేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. ఈ రోజు జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో మువ్వన్నెల జెండా ఎగురవేసింది. బిహార్ పీసీసీ అధ్యక్షుడు అశోక్ చౌదరి, సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
#
Tags