రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'ఏపీని బీహార్తో కలిపి చూడలేం'
Published on Sun, 08/02/2015 - 17:10
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అన్యాయం చేయబోమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. విభజన చట్టం హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పారు.
కేంద్ర మంత్రి ఇందర్ జిత్ సింగ్ వ్యాఖ్యలు బీహార్కు సంబంధించినవని సీతారామన్ పేర్కొన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులనే ఇందర్జిత్ సింగ్ తెలిపారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను బీహార్తో కలిపి చూడలేమని తెలిపారు. పార్లమెంట్ జరిగితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న భయంతోనే కాంగ్రెస్ అడ్డుకుంటోందని నిర్మలా సీతారామన్ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం అసాధ్యమని కేంద్ర మంత్రి ఇందర్జిత్ సింగ్ పార్లమెంట్లో ప్రకటన చేసిన నేపథ్యంలో సీతారామన్ పైవిధంగా స్పందించారు.
#
Tags