రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'రూ. 20కే కిలో ఉల్లిపాయలు అందిస్తాం'
Published on Wed, 09/02/2015 - 14:46
హైదరాబాద్: కిలో ఉల్లిపాయలను 20 రూపాయలకు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత చెప్పారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఉల్లిపాయలను సరఫరా చేస్తామని మంత్రి తెలిపారు.
ఏపీలో ఇప్పటి వరకు 10,600 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలు సరఫార చేశామని సునీత చెప్పారు. మార్కెట్లో ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. డిమాండ్ను బట్టి కిలో ఉల్లిపాయల ధర 60 రూపాయల వరకు పలుకుతోంది.
#
Tags