వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
థానేలో భవనం కూలి నలుగురి మృతి
Published on Wed, 07/29/2015 - 08:43
థానే: మహారాష్ట్రలో రెండు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో నలుగురు మృతిచెందినట్టు బుధవారం అధికారులు ప్రకటించారు. థానే జిల్లాలోని థాకూర్లిలో 'మాతృఛాయ' పేరుతో గల రెండు అంతస్తుల భవనం మంగళవారం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్, అగ్నిమాపక సిబ్బంది 12 అగ్నిమాపక శకటాలతో సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
శిధిలాల్లో చిక్కుకున్న 15మందిని ఇప్పటివరకు రక్షించినట్టు తెలిసింది. 30 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ భవనంలో కనీసం 20 కుటుంబాలు వరకు నివాసముంటున్నాయి. శిధిలావస్థకు చేరుకున్న ఈ భవనం ఇటీవల కురిసిన భారీవర్షాల ప్రభావం వల్లే
కూలిపోవడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
#
Tags