టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భారత సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ఐరాస బహుమతి
Published on Fri, 04/14/2017 - 09:51
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి (ఐరాస) నిర్వహించిన ఒక అంతర్జాతీయ పోటీలో భారత్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్దుల్ ఖదీర్ రషీక్ మొదటి బహుమతిని గెలుచుకున్నాడు. ఐరాస తీర్మానాలు, సభ్య దేశాల ఓటింగ్ విధానాలు, నిర్ణయాలను లోతుగా అర్థం చేసుకునేందుకు వీలు కల్పించే ‘గ్లోబల్ పాలసీ’ అనే ఓపెన్ సోర్స్ టూల్ని అభివృద్ధి చేసినందుకు రషీక్కు ఈ బహుమతి లభించింది.
అర్జెంటినాకు చెందిన మ్యాక్సిమిలనీ లోపెజ్, ఫ్రాన్స్కు చెందిన థామస్ ఫౌర్నైస్లు మొదటి, రెండో రన్నరప్లుగా నిలిచారు. సభ్యదేశాల ఓటింగ్ విధానాలపై పారదర్శకత తీసుకువచ్చే ఓపెన్ సోర్స్ టూల్ను అభివృద్ధి చేసేందుకు తాజా పోటీ నిర్వహించారు.
#
Tags